బాధితులకు 2,22,571 లక్షల రూపాయల సి యం సహాయానిది
తుమ్మల మోహన్ నాయుడు నివాసం వద్ద చెక్కులు పంపిణి
స్వర్ణసాగరం వాకాడు ( కొండాపురం )
ముఖ్యమంత్రి సహాయానిది పేదల బతుకుల పెన్నిదని తెలుగుదేశం పార్టీ మండలం...
మనుబోలు, స్వర్ణసాగరం :
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద...
స్వర్ణసాగరం డక్కిలి (మార్చి 7)తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయితీ మిట్టవడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు పులకంటి విక్రమ్ ఎంబీబీఎస్ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగానిలిచారు.సాధారణ కుటుంబంలో జన్మించిన విక్రమ్ చిన్నప్పటి...
యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల విజేతలను సోమవారం ప్రకటించారు. ఈ 98వ ఆస్కార్ పండగకు లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్ వేదికగా నిలిచింది. ఈ వేడుకకు హాలీవుడ్ కమెడియన్...
శ్యామసుందరపురంలో ఇంటింటా ప్రభుత్వ సంక్షేమ ప్రచారం
ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన
స్వర్ణసాగరం, కోట:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి,...
విజయవాడ : మిడిల్ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా ఎల్పిజి సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగింది. దీని కారణంగా...